తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభం..
- June 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం (జూన్12,2023) రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు.
జంట నగరాల్లో ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి. ప్రతి నెల నాలుగో శనివారం నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ చేరుకున్నాయి. త్వరలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని విద్యా శాఖ అధికారులు అంటున్నారు. అలాగే, ఈ ఏడాది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నోట్ బుక్స్ కూడా అందించనుంది.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









