పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు..
- May 13, 2016
పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు ఆరేళ్లుగా రెండు ప్రభుత్వాలలో బాధ్యతలు నిర్వహించారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ అనుభవం, జ్ఞానం పంచిన సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ,డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తదితరులు పదవీకాలం ముగిసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







