విరూపాక్ష 2.! హింట్ ఇచ్చేసిన డైరెక్టర్.!
- June 15, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
అనూహ్యంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేం లేదంటూ అప్పుడు కొట్టి పడేశారు తేజు అండ్ టీమ్.
కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు సీక్వెల్ విషయం తెరపైకి తెచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ వుంటుందని తెలిపారు. అయితే, అందుకు సంబందించిన స్టోరీ డెవలప్మెంట్ ఇంకా జరగలేదనీ.. అందుకు చాలా టైమ్ పడుతుందనీ ఆయన తెలిపారు.
మొత్తానికి సీక్వెల్ అయితే కన్పామ్ చేశారు కానీ, ఎప్పుడూ.? ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.!
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం