కీలకమైన అబుధాబి వంతెనపై కొత్త వేగ పరిమితి
- June 22, 2023
యూఏఈ: జూన్ 23 నుండి అబుధాబిలోని అల్ సాదా బ్రిడ్జ్ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నందున కొత్త వేగ పరిమితిని విధించారు. ఇది డిసెంబర్ 2023 చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఎమిరేట్ రవాణా అథారిటీ బుధవారం ప్రకటించింది. శుక్రవారం నుంచి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్లోని వంతెనకు ఇరువైపులా వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించినట్టు అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) తెలిపింది. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని తెలిపింది. "ఇది రద్దీని తగ్గించడానికి, ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మాకు సహాయపడుతుంది" అని ఐటీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







