కార్మికులకు జీతాలు చెల్లించని కంపెనీకి Dh1.075 మిలియన్ జరిమానా
- June 25, 2023
దుబాయ్: కార్మికుల జీతాలు చెల్లించడంలో విఫలమైనందుకు దుబాయ్లో ఉన్న నిర్మాణ సంస్థ యజమానికి 1.075 మిలియన్ దిర్హామ్లు జరిమానా విధించినట్లు ఎమిరేట్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.దుబాయ్ నేచురలైజేషన్ మరియు రెసిడెన్సీ ప్రాసిక్యూషన్ కంపెనీ డైరెక్టర్ను కోర్టు విచారించింది. కార్మికుల వేతనాలు చెల్లించకపోవడంపై అతనిపై అభియోగాలు మోపింది. సంస్థలోని 215 మంది కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నిజం అని తేలింది. కంపెనీలో ఆర్థిక సవాళ్ల కారణంగా తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని నిందితులు అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. కేసును విచారించిన తర్వాత కోర్టు ప్రతి కార్మికునికి Dh5,000 జరిమానా(మొత్తం Dh1.075-మిలియన్ పెనాల్టీ) చెల్లించాలని కంపెనీ యజమానిని ఆదేశించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్







