మందుగుండు సామగ్రితో పట్టుబడ్డ ప్రయాణికుడు
- June 30, 2023
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి లగేజీలో లైవ్ కాట్రిడ్జ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో అతడిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ANI ప్రకారం.. ప్రయాణికుడు అమ్రిష్ బిష్ణోయ్ ఆరు లైవ్ కాట్రిడ్జ్లతో అధికారులకు పట్టుబడ్డాడు. అయితే అతడి వద్ద మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి సరైన పత్రాలు లేవు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి తనకు ఆల్-ఇండియా పిస్టల్ లైసెన్స్ ఉందని తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో బిష్ణోయ్పై కేసు నమోదైంది.
తాజా వార్తలు
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..







