హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి
- July 01, 2023
సౌదీ అరేబియా: హజ్2023 కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ముగ్గురు ఫిలిప్పీనియన్లు మరణించినట్లు రియాద్లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ శుక్రవారం ధృవీకరించింది. యాత్రికులు సహజ కారణాలతో మరణించారని పేర్కొంది. ఎంబసీ, ఫిలిప్పీన్స్ కాన్సులేట్ పవిత్ర నగరమైన మక్కాలో మరణించిన వారి ఖననంలో సహాయం చేస్తున్నదని ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ రోమెల్ రొమాటో పేర్కొన్నారు. హజ్ కోసం సౌదీ అరేబియాలో ఉన్న 7,000 మందికి పైగా ఫిలిప్పినోల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది యాత్రికుల అవసరాలను తీర్చే ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, యాత్రికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని అని వెల్లడించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









