హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి
- July 01, 2023
సౌదీ అరేబియా: హజ్2023 కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ముగ్గురు ఫిలిప్పీనియన్లు మరణించినట్లు రియాద్లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ శుక్రవారం ధృవీకరించింది. యాత్రికులు సహజ కారణాలతో మరణించారని పేర్కొంది. ఎంబసీ, ఫిలిప్పీన్స్ కాన్సులేట్ పవిత్ర నగరమైన మక్కాలో మరణించిన వారి ఖననంలో సహాయం చేస్తున్నదని ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ రోమెల్ రొమాటో పేర్కొన్నారు. హజ్ కోసం సౌదీ అరేబియాలో ఉన్న 7,000 మందికి పైగా ఫిలిప్పినోల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది యాత్రికుల అవసరాలను తీర్చే ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, యాత్రికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని అని వెల్లడించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







