హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి
- July 01, 2023
సౌదీ అరేబియా: హజ్2023 కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ముగ్గురు ఫిలిప్పీనియన్లు మరణించినట్లు రియాద్లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ శుక్రవారం ధృవీకరించింది. యాత్రికులు సహజ కారణాలతో మరణించారని పేర్కొంది. ఎంబసీ, ఫిలిప్పీన్స్ కాన్సులేట్ పవిత్ర నగరమైన మక్కాలో మరణించిన వారి ఖననంలో సహాయం చేస్తున్నదని ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ రోమెల్ రొమాటో పేర్కొన్నారు. హజ్ కోసం సౌదీ అరేబియాలో ఉన్న 7,000 మందికి పైగా ఫిలిప్పినోల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది యాత్రికుల అవసరాలను తీర్చే ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, యాత్రికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని అని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం GDRFA ప్రత్యేక ఏర్పాట్లు
- మరణశిక్ష కోసం విషపూరిత ఇంజెక్షన్ పద్ధతిని నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే
- అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ పట్ల విధేయత ప్రతిజ్ఞ చేసిన భారతీయ ప్రవాసులు..
- డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ కఠిన చర్యలు..!!
- మీ పేరుపై ఉన్న ఫోన్ నంబర్లను తెలుసుకోవచ్చు.. ‘సహల్’లో కొత్త సర్వీస్..!!
- మానసిక ఆరోగ్య చికిత్సలపై కఠిన నిబంధనలు అవసరం..!!
- యూఏఈలో కొనసాగుతున్న ఎండల తీవ్రత..వర్షాలు పడే అవకాశం..!!
- ఒమన్లో ఆకట్టుకున్న ఇండియన్ సోషల్ క్లబ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







