దోఫర్లో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
- July 01, 2023
మస్కట్: జూన్ 30న ధోఫర్ గవర్నరేట్లోని ఒక పర్యాటక ప్రదేశంలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లోని ఒక పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు వాడి దర్బాత్లో మునిగిపోయిన సంఘటనపై స్పందించాయని, అక్కడ బృందాలు వ్యక్తిని బయటకు తీసి అత్యవసర వైద్య సంరక్షణ అందించినట్లు పేర్కొంది. సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు CDAA తెలిపింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







