దోఫర్లో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
- July 01, 2023
మస్కట్: జూన్ 30న ధోఫర్ గవర్నరేట్లోని ఒక పర్యాటక ప్రదేశంలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లోని ఒక పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు వాడి దర్బాత్లో మునిగిపోయిన సంఘటనపై స్పందించాయని, అక్కడ బృందాలు వ్యక్తిని బయటకు తీసి అత్యవసర వైద్య సంరక్షణ అందించినట్లు పేర్కొంది. సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు CDAA తెలిపింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్
- హోటల్లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు భక్తులు సజీవదహనం
- నేటి నుంచి టిమ్స్లో పేదలకు పూర్తి ఉచిత సేవలు..
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4.35 లక్షలకు పైగా కువైటీలు..!!
- ఫుజైరాలో 21 అక్రమ లాబ్ స్టర్ వలలు స్వాధీనం..!!
- ఖతార్లో స్మార్ట్ రవాణా వ్యవస్థల దిశగా కీలక అడుగు..!!
- చమురు కాలుష్యంపై ఒమన్ హెచ్చరిక..రాస్ మద్రకా తీరంలో 40 కిలోమీటర్లకు విస్తరణ..!!
- భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
- యువతను ఆకట్టుకుంటున్న ‘బహ్రైనన్నా’ ఇంటరాక్టివ్ కార్యక్రమాలు..!!
- అధిక ప్రమాద కార్యకలాపాలకు థర్డ్ పార్టీ బీమా.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం..!!







