ఖతార్లో డ్రగ్స్ వ్యాపారం.. నలుగురు వ్యక్తులు అరెస్ట్
- July 02, 2023
ఖతార్: ఖతార్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నలుగురు ఆసియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఖతార్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన తరువాత, వారి నివాసంలో సోదాలు నిర్వహించామని, వివిధ రకాల డ్రగ్స్తో కూడిన బ్యాగులు, ప్యాకెట్లు, క్యాప్సూల్స్ను గుర్తించామని తెలిపారు. వారి నివాసం నుంచి 421 గ్రాముల షాబు, 370 గ్రాముల హషీష్, 800 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









