ఖతార్లో డ్రగ్స్ వ్యాపారం.. నలుగురు వ్యక్తులు అరెస్ట్
- July 02, 2023
ఖతార్: ఖతార్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నలుగురు ఆసియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఖతార్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన తరువాత, వారి నివాసంలో సోదాలు నిర్వహించామని, వివిధ రకాల డ్రగ్స్తో కూడిన బ్యాగులు, ప్యాకెట్లు, క్యాప్సూల్స్ను గుర్తించామని తెలిపారు. వారి నివాసం నుంచి 421 గ్రాముల షాబు, 370 గ్రాముల హషీష్, 800 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!







