ఖతార్లో డ్రగ్స్ వ్యాపారం.. నలుగురు వ్యక్తులు అరెస్ట్
- July 02, 2023
ఖతార్: ఖతార్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నలుగురు ఆసియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఖతార్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన తరువాత, వారి నివాసంలో సోదాలు నిర్వహించామని, వివిధ రకాల డ్రగ్స్తో కూడిన బ్యాగులు, ప్యాకెట్లు, క్యాప్సూల్స్ను గుర్తించామని తెలిపారు. వారి నివాసం నుంచి 421 గ్రాముల షాబు, 370 గ్రాముల హషీష్, 800 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్లో బైక్ రైడర్కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్న్యూస్.. ఖతార్ నుంచి భారత్కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్







