పారిస్లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ
- July 02, 2023
యూఏఈ: అల్లర్లు నేపథ్యంలో పారిస్లోని ఎమిరాటీలు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ మేరకు పారిస్లోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది. ఫ్రెంచ్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను అనుసరించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు 0097180024 లేదా 0097180044444లలో సంప్రదించాలని కోరింది. మరోవైపు మార్సెయిల్, లియోన్, టౌలౌస్, స్ట్రాస్బర్గ్, లిల్లే వంటి నగరాలతో సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు భవనాలు, వాహనాలు తగులబెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. పారిస్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







