మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న ఆఫీస్ బాయ్
- July 05, 2023
యూఏఈ: 45 ఏళ్ల నేపాల్ ప్రవాసుడు మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నాడు. ఈ డ్రాలో నెగ్గిన నాల్గవ నేపాల్ మిలియనీర్ గా ఘనత సాధించాడు. ఆఫీస్ బాయ్ గా పనిచేసే మెక్ఘ్ గత ఎనిమిదేళ్లుగా అబుధాబిలో నివసిస్తున్నాడు. శనివారం లైవ్ డ్రాకు ముందు మహ్జూజ్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేశాడు. అదే రోజు కోటీశ్వరుడయ్యాడు.2022లో Dh10 మిలియన్ గెలుచుకున్న డ్రాలో మొదటి నేపాల్ మిలియనీర్ అయిన భరత్ నిలిచాడు. 45 ఏళ్ల ఇద్దరు పిల్లల తండ్రి అయిన మెక్ఘ్.. వచ్చిన బహుమతి మొత్తాన్ని నతన పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి, ఇంటిని నిర్మించుకోవడానికి మరియు నేపాల్లో స్వదేశానికి తిరిగి చిన్న వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు చెప్పారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









