మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న ఆఫీస్ బాయ్
- July 05, 2023
యూఏఈ: 45 ఏళ్ల నేపాల్ ప్రవాసుడు మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నాడు. ఈ డ్రాలో నెగ్గిన నాల్గవ నేపాల్ మిలియనీర్ గా ఘనత సాధించాడు. ఆఫీస్ బాయ్ గా పనిచేసే మెక్ఘ్ గత ఎనిమిదేళ్లుగా అబుధాబిలో నివసిస్తున్నాడు. శనివారం లైవ్ డ్రాకు ముందు మహ్జూజ్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేశాడు. అదే రోజు కోటీశ్వరుడయ్యాడు.2022లో Dh10 మిలియన్ గెలుచుకున్న డ్రాలో మొదటి నేపాల్ మిలియనీర్ అయిన భరత్ నిలిచాడు. 45 ఏళ్ల ఇద్దరు పిల్లల తండ్రి అయిన మెక్ఘ్.. వచ్చిన బహుమతి మొత్తాన్ని నతన పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి, ఇంటిని నిర్మించుకోవడానికి మరియు నేపాల్లో స్వదేశానికి తిరిగి చిన్న వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు చెప్పారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









