మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న ఆఫీస్ బాయ్
- July 05, 2023
యూఏఈ: 45 ఏళ్ల నేపాల్ ప్రవాసుడు మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నాడు. ఈ డ్రాలో నెగ్గిన నాల్గవ నేపాల్ మిలియనీర్ గా ఘనత సాధించాడు. ఆఫీస్ బాయ్ గా పనిచేసే మెక్ఘ్ గత ఎనిమిదేళ్లుగా అబుధాబిలో నివసిస్తున్నాడు. శనివారం లైవ్ డ్రాకు ముందు మహ్జూజ్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేశాడు. అదే రోజు కోటీశ్వరుడయ్యాడు.2022లో Dh10 మిలియన్ గెలుచుకున్న డ్రాలో మొదటి నేపాల్ మిలియనీర్ అయిన భరత్ నిలిచాడు. 45 ఏళ్ల ఇద్దరు పిల్లల తండ్రి అయిన మెక్ఘ్.. వచ్చిన బహుమతి మొత్తాన్ని నతన పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి, ఇంటిని నిర్మించుకోవడానికి మరియు నేపాల్లో స్వదేశానికి తిరిగి చిన్న వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు చెప్పారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







