ఉమ్రా కోసం ఇ-వీసాలను జారీ ప్రారంభం
- July 05, 2023
జెడ్డా: హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉమ్రా కోసం ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేయడం ప్రారంభించింది.ఎక్కువ మంది ముస్లింలు ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి రాజ్యానికి రావడానికి..వారి కోసం దాని విధానాలను సులభతరం చేసే ప్రయత్నాలలో భాగంగా, సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించడానికి ఉమ్రా సేవల నాణ్యతను పెంచుతుందని పేర్కొంది.ఎలక్ట్రానిక్ వీసాలు కోరుకునే వ్యక్తులు Nusuk ప్లాట్ఫారమ్లో దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరబ్ రాష్ట్రాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుండి టూరిస్ట్ వీసాలను కలిగి ఉన్నవారు, స్కెంజెన్ వీసా ఉన్నవారు నస్క్ అప్లికేషన్ ద్వారా ఉమ్రా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని గతంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









