ఉమ్రా కోసం ఇ-వీసాలను జారీ ప్రారంభం
- July 05, 2023
జెడ్డా: హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉమ్రా కోసం ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేయడం ప్రారంభించింది.ఎక్కువ మంది ముస్లింలు ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి రాజ్యానికి రావడానికి..వారి కోసం దాని విధానాలను సులభతరం చేసే ప్రయత్నాలలో భాగంగా, సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించడానికి ఉమ్రా సేవల నాణ్యతను పెంచుతుందని పేర్కొంది.ఎలక్ట్రానిక్ వీసాలు కోరుకునే వ్యక్తులు Nusuk ప్లాట్ఫారమ్లో దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరబ్ రాష్ట్రాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుండి టూరిస్ట్ వీసాలను కలిగి ఉన్నవారు, స్కెంజెన్ వీసా ఉన్నవారు నస్క్ అప్లికేషన్ ద్వారా ఉమ్రా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని గతంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









