వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- July 06, 2023వర్షా కాలం వస్తుందంటే చాలు.. అనేక రకాల రోగాలు చుట్టుముడుతుంటాయ్. చిటపట చినుకులు తొలకరితో పాటూ, రోగాల్నీ మోసుకొస్తాయ్. సీజనల్గా వచ్చే ఈ రోగాల్లో ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత వుంది.
ఆస్తమా రోగులు ఈ కాలంలో వచ్చే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముందస్తు జాగ్రత్తలు పాఠించాలి.
ముఖ్యంగా తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. చల్లని పానీయాలకు పూర్తిగా దూరంగా వుండాలి.
కాచి చల్లార్చిన నీటినే తీసుకోవడం మంచిది. అలాగే శుభ్రమైన అలెర్జీ ఫ్రీ ఎట్మాస్పియర్ని క్రియేట్ చేసుకోవాలి.
ఇండోర్లో తేమ వాతావరణం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే వెంటిలేషన్ కూడా. అలాగే బూజు, అపరిశుభ్రమైన వాతావరణానికి దూరంగా వుంటే మంచిది.
పోషక విలువలున్న ఆహారాన్ని, ఆకుకూరలను ఎక్కవగా తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వేడి వేడిగా వున్న ఆహారాన్ని తింటే మంచిది. పరిసరాల పరిశుభ్రతతో పాటూ, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా చాలా అవసరం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు