కువైట్ వాణిజ్య మంత్రిని కలిసిన భారత రాయబారి
- July 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి మహ్మద్ ఒత్మాన్ అల్ ఐబాన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న ధోరణి, భారతదేశం మరియు కువైట్ మధ్య విస్తృత వైవిధ్యం కోసం అవకాశాలను రాయబారి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









