కచ్చీ మిర్చీ కా ఘోష్
- May 14, 2016
కావలసినవి: మటన్ 800 గ్రా., పచ్చిమిర్చి ముద్ద 100 గ్రా., నల్లమిరియాలు 10 గ్రా., షాజీరా ఒక స్పూను, ఉల్లిపాయ ముద్ద 300 గ్రా., వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు. అల్లం ముద్ద ఒక స్పూను, కొత్తిమీర ఒక కట్ట, గరం మసాలా పదార్థాలు 10 గ్రా., ధనియాల పొడి ఒక స్పూను, జీరా పొడి ఒక స్పూన్, నూనె/నెయ్యి 200 గ్రా., పెరుగు 150 గ్రా., ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
నూనె వేడిచేసి ముందు షాజీరా, గరం మసాలా వస్తువులు, నల్ల మిరియాలు వేయాలి. తర్వాత ఉల్లి ముద్ద, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి వేగించాలి. వేగాక మటన్ వేసి పెద్దమంట మీద ఉడికించాలి. ధనియా, జీరా పొడులు వేసి కొంచెం నీళ్ళు పోయాలి. మటన్ మెత్తగా ఉడికి, నూనె పైకి తేలాక కొత్తిమీర సన్నగా కోసి వేయండి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







