సీపీఆర్ ద్వారా యాత్రికురాలి ప్రాణాలను కాపాడిన వైద్య బృందం
- July 11, 2023
మదీనా: ప్రవక్త మస్జీదు పక్కన ఉన్న అల్-సఫియా ఎమర్జెన్సీ కేర్ సెంటర్లోని వైద్య బృందం 23 నిమిషాల కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ద్వారా ఇరాకీ మహిళా యాత్రికురాలి ప్రాణాలను కాపాడింది. మదీనా హెల్త్ క్లస్టర్ ప్రకారం.. రోగికి తదుపరి చికిత్సను పూర్తి చేయడానికి ఆమెను కింగ్ సల్మాన్ మెడికల్ సిటీకి తరలించినట్లు తెలిపారు. హజ్ యాత్రికులలో 20,000 కంటే ఎక్కువ కేసులను పరిశీలించామని, పదకొండు కార్డియాక్ కాథెటరైజేషన్లు, 27 డయాలసిస్ సెషన్లు, తొమ్మిది సర్జరీలు నిర్వహించినట్టు మదీనాలోని వైద్య బృందాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







