తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన
- May 14, 2016
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో అనూహ్యంగా విద్యార్థుల నమోదు ఎందుకు తగ్గిపోయిందని.. దీనిపై తమకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇంతటి తీవ్రమైన సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్వరంగా స్పందించి వెంటనే ఉపశమన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల చేరిక పెరిగే చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశించింది.ఇప్పటికే నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందని.. దాని ద్వారా మాత్రమే విద్యార్థుల నమోదు పెరగదని చెప్పింది. పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి పరిశీలనలు జరిపి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని.. వారిని ఆకర్షించే విధానాలు ప్రారంభించాలని సూచించింది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







