ప్రధాని మోదీతో సమావేశమైన ముస్లిం వరల్డ్ లీగ్ చీఫ్ అల్-ఇస్సా
- July 12, 2023
న్యూ ఢిల్లీ: ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇస్సా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ భారతీయ వైవిధ్యం సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ మేరకు ట్విటర్లో ముస్లిం వరల్డ్ లీగ్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం వరల్డ్ లీగ్ (MWL) ప్రస్తుత సెక్రటరీ జనరల్ అయిన అల్-ఇస్సా.. ఐదు రోజుల పర్యటనలో భాగంగా జూలై 10 నుంచి ఇండియాలో పర్యటిస్తున్నారు. దేశ రాజధానిలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో ఖుస్రో ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. భిన్నత్వంతో కూడిన భారతదేశం "సహజీవనానికి గొప్ప నమూనా" అని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపగలదని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







