ప్రధాని మోదీతో సమావేశమైన ముస్లిం వరల్డ్ లీగ్ చీఫ్ అల్-ఇస్సా
- July 12, 2023
న్యూ ఢిల్లీ: ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇస్సా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ భారతీయ వైవిధ్యం సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ మేరకు ట్విటర్లో ముస్లిం వరల్డ్ లీగ్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం వరల్డ్ లీగ్ (MWL) ప్రస్తుత సెక్రటరీ జనరల్ అయిన అల్-ఇస్సా.. ఐదు రోజుల పర్యటనలో భాగంగా జూలై 10 నుంచి ఇండియాలో పర్యటిస్తున్నారు. దేశ రాజధానిలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో ఖుస్రో ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. భిన్నత్వంతో కూడిన భారతదేశం "సహజీవనానికి గొప్ప నమూనా" అని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపగలదని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







