బహరేన్ లో తీవ్రవాదులకు ఇరాన్ సహాయపడుతుంది
- May 15, 2016
మనామా: బహ్రెయిన్ విదేశీ జోక్యం పై పోరాడేందుకు అనేక విధానాలు తీసుకున్నారు ముఖ్యంగా ఇరాన్ దేశం బహ్రెయిన్ రాజ్య భద్రత మరియు దేశీయ వ్యవహారాల లోకి కలగచెసుకొంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఇటీవల పేర్కొన్నారు. ఎంపీ మొహ్సేన్ అల్ బక్రి సందేహాలను మంత్రి సమాధానం చెబ్తూ, గత ఐదు సంవత్సరాలలో బహ్రేయినీ వ్యవహారాల్లో విదేశీ జోక్యం వ్యతిరేకంగా తీసుకున్నదౌత్య విధానాలు ప్రత్యేకంగా ఇరాన్ జోక్యం గూర్చి వివరించారు.ఇరాన్, అతివాద వ్యక్తులు దోపిడీ చేయబడిన తర్వాత తలదాచుకోవడం కోసం బహరేన్ దేశం కావల్సివస్తుంది మరియు పారిపోయినవారు బహ్రెయిన్ ను కేంద్రంగా చేసుకొని ఆయుధాలు మరియు పేలుడు అక్రమ రవాణా సదుపాయం పాటు, తీవ్రవాద గ్రూపులు శిక్షణ సైనిక స్థావరాలు తెరుస్తున్నారు షేక్ ఖలీద్ ఒక లిఖితపూర్వక సమాధానంలో ధ్రువీకరించారు. మేము పదేపదే ఇతరుల దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని, మంచి పొరుగుదేశంగా సంప్రాదాయ విధానాలకు కట్టుబడి గౌరవం దేశాలు స్వాతంత్ర్యం మరియు సార్వభౌమత్వాన్ని పటిష్ట పరచాలని ఇరాన్ కు పలుమార్లు పిలుపునిచ్చామని 'అని మంత్రి సమాధానమిచ్చారు.బహ్రెయిన్ రాజ్యం యొక్క అంతర్జాతీయ ఒప్పందాల, మరియు అలాంటి సందర్భాలలో నిబంధనలను అనుగుణంగా ఇరానియన్ జోక్యం ఆపడానికి అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు మార్చి 2011 నుంచి డిసెంబర్ 2015 ల మధ్య బహ్రేయినీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొన్న దాదాపు 20 అధికారిక విధానాలు గూర్చి ఎంపీకి మంత్రి చెప్పారు. మరిన్ని వివరాలకు మంత్రి సమక్షంలో మంగళవారం ప్రతినిధుల వారాంతపు సెషన్ హౌస్ సమయంలో చర్చించారు ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







