భద్రతా చర్యలపై కువైట్ ఫైర్ ఫోర్స్ సమీక్ష
- July 14, 2023
కువైట్: జ్లీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం తర్వాత కువైట్ ఫైర్ ఫోర్స్ తన ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, ఉల్లంఘనలపై సమీక్షించింది. KFF చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ రక్కన్ అల్-మెక్రాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్లీబ్ అల్-షుయౌఖ్ వంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత పక్షాలన్నీ కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







