బ్యాంకింగ్ ఫ్రాడ్ పై మంత్రిత్వ శాఖ వార్నింగ్ అలెర్ట్
- July 14, 2023
యూఏఈ: తన లోగోను కలిగి ఉన్న స్కామ్ సందేశం గురించి నివాసితులకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరికను జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సంస్థల లోగోలు కూడా ఉన్న నకిలీ డాక్యుమెంట్కు "లీగల్ నోటీసు ఫ్రమ్ ఇంటీరియర్" అనే పేరు పెట్టారని, ఇది బ్యాంక్ వివరాలను అందించడానికి "ధృవీకరించడానికి" "కస్టమర్లను" అడుగుతోందని తెలిపింది. లేదంటే ఖాతా స్తంభింపజేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. ఇది మునుపటి స్కామ్లలో చాలాసార్లు ఉపయోగించిన లైన్ అని, దీని గురించి నివాసితులు పదేపదే హెచ్చరించామని పేర్కొన్నారు. మోసగాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి, వారి ఖాతా నుండి సొమ్మును కాజేసేందుకే నిందితులు అత్యధికంగా వినియోగించే వ్యూహం ఇదని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









