బ్యాంకింగ్ ఫ్రాడ్ పై మంత్రిత్వ శాఖ వార్నింగ్ అలెర్ట్
- July 14, 2023
యూఏఈ: తన లోగోను కలిగి ఉన్న స్కామ్ సందేశం గురించి నివాసితులకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరికను జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సంస్థల లోగోలు కూడా ఉన్న నకిలీ డాక్యుమెంట్కు "లీగల్ నోటీసు ఫ్రమ్ ఇంటీరియర్" అనే పేరు పెట్టారని, ఇది బ్యాంక్ వివరాలను అందించడానికి "ధృవీకరించడానికి" "కస్టమర్లను" అడుగుతోందని తెలిపింది. లేదంటే ఖాతా స్తంభింపజేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. ఇది మునుపటి స్కామ్లలో చాలాసార్లు ఉపయోగించిన లైన్ అని, దీని గురించి నివాసితులు పదేపదే హెచ్చరించామని పేర్కొన్నారు. మోసగాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి, వారి ఖాతా నుండి సొమ్మును కాజేసేందుకే నిందితులు అత్యధికంగా వినియోగించే వ్యూహం ఇదని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







