బ్యాంకింగ్ ఫ్రాడ్ పై మంత్రిత్వ శాఖ వార్నింగ్ అలెర్ట్
- July 14, 2023
యూఏఈ: తన లోగోను కలిగి ఉన్న స్కామ్ సందేశం గురించి నివాసితులకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరికను జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సంస్థల లోగోలు కూడా ఉన్న నకిలీ డాక్యుమెంట్కు "లీగల్ నోటీసు ఫ్రమ్ ఇంటీరియర్" అనే పేరు పెట్టారని, ఇది బ్యాంక్ వివరాలను అందించడానికి "ధృవీకరించడానికి" "కస్టమర్లను" అడుగుతోందని తెలిపింది. లేదంటే ఖాతా స్తంభింపజేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. ఇది మునుపటి స్కామ్లలో చాలాసార్లు ఉపయోగించిన లైన్ అని, దీని గురించి నివాసితులు పదేపదే హెచ్చరించామని పేర్కొన్నారు. మోసగాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి, వారి ఖాతా నుండి సొమ్మును కాజేసేందుకే నిందితులు అత్యధికంగా వినియోగించే వ్యూహం ఇదని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









