బ్యాంకింగ్ ఫ్రాడ్ పై మంత్రిత్వ శాఖ వార్నింగ్ అలెర్ట్
- July 14, 2023యూఏఈ: తన లోగోను కలిగి ఉన్న స్కామ్ సందేశం గురించి నివాసితులకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరికను జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సంస్థల లోగోలు కూడా ఉన్న నకిలీ డాక్యుమెంట్కు "లీగల్ నోటీసు ఫ్రమ్ ఇంటీరియర్" అనే పేరు పెట్టారని, ఇది బ్యాంక్ వివరాలను అందించడానికి "ధృవీకరించడానికి" "కస్టమర్లను" అడుగుతోందని తెలిపింది. లేదంటే ఖాతా స్తంభింపజేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. ఇది మునుపటి స్కామ్లలో చాలాసార్లు ఉపయోగించిన లైన్ అని, దీని గురించి నివాసితులు పదేపదే హెచ్చరించామని పేర్కొన్నారు. మోసగాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి, వారి ఖాతా నుండి సొమ్మును కాజేసేందుకే నిందితులు అత్యధికంగా వినియోగించే వ్యూహం ఇదని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు