బ్యాంకింగ్ ఫ్రాడ్ పై మంత్రిత్వ శాఖ వార్నింగ్ అలెర్ట్
- July 14, 2023
యూఏఈ: తన లోగోను కలిగి ఉన్న స్కామ్ సందేశం గురించి నివాసితులకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరికను జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సంస్థల లోగోలు కూడా ఉన్న నకిలీ డాక్యుమెంట్కు "లీగల్ నోటీసు ఫ్రమ్ ఇంటీరియర్" అనే పేరు పెట్టారని, ఇది బ్యాంక్ వివరాలను అందించడానికి "ధృవీకరించడానికి" "కస్టమర్లను" అడుగుతోందని తెలిపింది. లేదంటే ఖాతా స్తంభింపజేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. ఇది మునుపటి స్కామ్లలో చాలాసార్లు ఉపయోగించిన లైన్ అని, దీని గురించి నివాసితులు పదేపదే హెచ్చరించామని పేర్కొన్నారు. మోసగాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి, వారి ఖాతా నుండి సొమ్మును కాజేసేందుకే నిందితులు అత్యధికంగా వినియోగించే వ్యూహం ఇదని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !