ప్రజారోగ్యానికి హాని. యూఏఈలో రెస్టారెంట్ మూసివేత
- July 22, 2023
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించినందుకు, ప్రజారోగ్యానికి హాని కలిగించినందుకు అబుధాబిలోని నేపాలీ హిమాలయన్ రెస్టారెంట్పై అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) చర్యలు చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేయాలని ఆదేశించింది. ADAFSA చట్టం నంబర్ 2 ప్రకారం చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. భద్రతా ఫిర్యాదులు, ఉల్లంఘనలను 800555కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









