ఖతార్లో భారత రాయబారిగా విపుల్ నియాయకం
- July 24, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలోని MEA ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న విపుల్ ను గల్ఫ్ దేశమైన ఖతార్లో భారత రాయబారిగా నియమించారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. 1998 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన విపుల్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు MEA పేర్కొంది. గతంలో ఖతార్ లో రాయబారిగా పనిచేసిన దీపక్ మిట్టల్ మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!







