19 మిలియన్ గ్యాలన్లు దాటిన నీటి వినియోగం
- August 01, 2023
కువైట్: గత రెండు రోజులలో దేశంలో నీటి వినియోగం రేటు ఉత్పత్తి రేటు కంటే దాదాపు 19 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వరకు పెరిగింది. ప్రస్తుతం 3,793 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వల ద్వారా మంత్రిత్వ శాఖ కొరతను భర్తీ చేస్తోంది. నీటి వినియోగ రేట్లు 518 మిలియన్ గ్యాలన్ల రికార్డుకు చేరుకున్నాయి. అయితే ఉత్పత్తి రేటు 499 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. 50 - 52 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ వారం మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వచ్చే ఆగస్టు చివరి నాటికి అధిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!