19 మిలియన్ గ్యాలన్లు దాటిన నీటి వినియోగం
- August 01, 2023
కువైట్: గత రెండు రోజులలో దేశంలో నీటి వినియోగం రేటు ఉత్పత్తి రేటు కంటే దాదాపు 19 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వరకు పెరిగింది. ప్రస్తుతం 3,793 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వల ద్వారా మంత్రిత్వ శాఖ కొరతను భర్తీ చేస్తోంది. నీటి వినియోగ రేట్లు 518 మిలియన్ గ్యాలన్ల రికార్డుకు చేరుకున్నాయి. అయితే ఉత్పత్తి రేటు 499 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. 50 - 52 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ వారం మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వచ్చే ఆగస్టు చివరి నాటికి అధిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









