19 మిలియన్ గ్యాలన్లు దాటిన నీటి వినియోగం
- August 01, 2023
కువైట్: గత రెండు రోజులలో దేశంలో నీటి వినియోగం రేటు ఉత్పత్తి రేటు కంటే దాదాపు 19 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వరకు పెరిగింది. ప్రస్తుతం 3,793 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వల ద్వారా మంత్రిత్వ శాఖ కొరతను భర్తీ చేస్తోంది. నీటి వినియోగ రేట్లు 518 మిలియన్ గ్యాలన్ల రికార్డుకు చేరుకున్నాయి. అయితే ఉత్పత్తి రేటు 499 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. 50 - 52 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ వారం మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వచ్చే ఆగస్టు చివరి నాటికి అధిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ వెల్లడించారు.
తాజా వార్తలు
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు









