బ్యాంక్ మిరాబాడ్ కు $3.02 మిలియన్ జరిమానా
- August 01, 2023
యూఏఈ: జూన్ 2018 – అక్టోబర్ 2021 మధ్య మనీ లాండరింగ్ నిరోధక (AML) వ్యవస్థలు, నియంత్రణలు సరిపోని కారణంగా బ్యాంక్ మిరాబాడ్ (మిడిల్ ఈస్ట్) లిమిటెడ్పై $3.02 మిలియన్ (Dh11.1 మిలియన్) జరిమానా విధించినట్లు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) తెలిపింది. అయితే, మీరాబాడ్ జరిమానాను $3.9 మిలియన్ల (Dh14.322 మిలియన్లు) నుండి తగ్గించి, సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించింది. మిరాబాడ్ యొక్క AML వ్యవస్థలు రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా నిర్వహించబడే తొమ్మిది ఇంటర్కనెక్టడ్ క్లయింట్ అకౌంట్ల గ్రూప్ ల కోసం లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు గుర్తించినట్లు అథారిటీ తెలిపింది. ఇది మనీలాండరింగ్ అనుమానాలను పెంచిందని, దర్యాప్తులో ఇది నిజమని తేలడంతో జరిమానా విధించినట్లు DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా నేషనల్ హెల్త్ సర్వే ప్రారంభం..!!
- యుద్ధాన్ని పూర్తిగా ముగించడంపైనే ఫోకస్.. ఖతార్
- ప్రభుత్వ పాఠశాలల కోసం ఐబీ (IB) ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- ప్రాంతీయ పరిణామాలపై ఒమన్,ఖతార్ చర్చలు..!!
- Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!









