బ్యాంక్ మిరాబాడ్ కు $3.02 మిలియన్ జరిమానా
- August 01, 2023
యూఏఈ: జూన్ 2018 – అక్టోబర్ 2021 మధ్య మనీ లాండరింగ్ నిరోధక (AML) వ్యవస్థలు, నియంత్రణలు సరిపోని కారణంగా బ్యాంక్ మిరాబాడ్ (మిడిల్ ఈస్ట్) లిమిటెడ్పై $3.02 మిలియన్ (Dh11.1 మిలియన్) జరిమానా విధించినట్లు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) తెలిపింది. అయితే, మీరాబాడ్ జరిమానాను $3.9 మిలియన్ల (Dh14.322 మిలియన్లు) నుండి తగ్గించి, సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించింది. మిరాబాడ్ యొక్క AML వ్యవస్థలు రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా నిర్వహించబడే తొమ్మిది ఇంటర్కనెక్టడ్ క్లయింట్ అకౌంట్ల గ్రూప్ ల కోసం లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు గుర్తించినట్లు అథారిటీ తెలిపింది. ఇది మనీలాండరింగ్ అనుమానాలను పెంచిందని, దర్యాప్తులో ఇది నిజమని తేలడంతో జరిమానా విధించినట్లు DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







