బైత్ అల్ జుబైర్లో ప్రారంభమైన 'ల్యూమినస్ థ్రెడ్స్'
- August 03, 2023
మస్కట్: బైత్ అల్ జుబైర్లో కళాకారిణి అన్వర్ సోనియా సమక్షంలో ‘ల్యూమినస్ థ్రెడ్స్’ ఎగ్జిబిషన్ను విద్యార్థుల బృందం ప్రారంభించారు. యువ మహిళా కళాకారులు, జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా రంగు దారాలతో కాగితంపై ఎంబ్రాయిడరీ చేసి రూపొందించిన వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎగ్జిబిషన్లో ఎంబ్రాయిడరీ, కోల్లెజ్, డ్రాయింగ్, ఫోటోగ్రఫీ మరియు 3డి మోడలింగ్ టెక్నిక్లను ఉపయోగించి తయారు చేసిన 50 కంటే ఎక్కువ కళాఖండాలు ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఆగస్టు 24 వరకు ప్రజల కోసం తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









