ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..
- August 09, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. సోఫా స్ప్రింగ్ బాక్సులో మంటలు రాజుకున్నాయి.
మంటల్లో చిక్కుకున్న 9 మంది ఫ్యాక్టరీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫ్యాక్టరీ కార్మికులను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అవుటర్ ఢిల్లీ ఉద్యోగనగర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో జులై 30వతేదీన అగ్నిప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









