అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్
- August 11, 2023హైదరాబాద్: మంత్రి కెటిఆర్ హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్కు శంకుస్థాపన చేశారు. గిగా కారిడార్లో భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ల్యాబ్కు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలకు తెలంగాణ ఫేవరెట్ అని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అమర రాజా సీఎండీ జయదేవ్ గల్లా, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గేచీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..