విజయవంతమైన ఫృథ్వి-2 ప్రయోగం
- May 18, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ నుంచి మరోసారి విజయవంతంగా ప్రయోగించారు. భారత అమ్ముల పొదిలో చేరనున్న అత్యాధునికమైన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా ఈరోజు పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల ఫృథ్వి -2 క్షిపణి 350 కి.మీ.ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి వెయ్యి కేజీల వార్హెడ్ను మోసుకుపోగలదు. రెండు సార్లు ప్రయోగానికి ఏర్పాట్లు చేసినా మొదటి ట్రయల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల రెండో ప్రయోగం నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయోగాన్ని డీఆర్డీఓ, రక్షణ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









