నకిలీ ఎమిరేటైజేషన్. 565 సంస్థలకు Dh100,000 జరిమానా
- August 31, 2023
యూఏఈ: గత ఏడాది మధ్య నుంచి దాదాపు 565 కంపెనీలు మొత్తం 824 మంది యూఏఈ పౌరులను బోగస్ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు గుర్తించినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఆయా సంస్థలపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎమిరేటైజేషన్-సంబంధిత నిబంధనలను ఉల్లంఘనకు ఆయా కంపెనీలకు Dh20,000 నుండి Dh100,000 వరకు జరిమానాలు విధించినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







