‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా.!
- September 04, 2023
నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ నెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మిస్టర్ పోలిశెట్టి అయిన నవీన్ పోలిశెట్టి ప్రమోషన్లు షురూ చేశాడు.
తనదైన శైలిలో ప్రమోషన్లకు దిగాడీ యంగ్ స్టర్. ‘జాతి రత్నాలు’ సినిమాతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. అనుష్కతో కలిసి నటించడమన్నదే క్రేజీ ఇష్యూ. అలాంటిది ఈ సినిమాతో ఆ ఛాన్స్ పట్టేశాడీ యంగ్ స్టర్.
షూటింగ్ టైమ్ అంతా చాలా చాలా ఎంజాయ్ చేశాననీ చెబుతున్నాడు. అనుష్క చాలా స్వీట్ అండ్ క్యూట్ అని చెప్పాడు. ఆమెతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు.
అయితే, ఇంత చెబుతున్నాడు కానీ, స్వీటీని ప్రమోషన్లకు మాత్రం తీసుకురాలేకపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. తెలుగు రాష్ర్టాలతో పాటూ, ఈ సినిమా యూఎస్లోనూ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.
సో, అక్కడ కూడా ప్రమోషన్లు జోరుగా చేయాలనుకుంటున్నాడట. తాజాగా బిగ్బాస్ గేమ్ షోలో సందడి చేశాడు నవీన్ పోలిశెట్టి. తద్వారా తన సినిమాని కూడా ప్రమోట్ చేసుకున్నాడు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









