ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు…ఆరుగురి మృతి
- September 04, 2023
టెహ్రాన్: ఇరాన్ దేశంలోని బొగ్గు గనిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.ఉత్తర ఇరాన్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది.ఉత్తర నగరమైన దమ్ఘన్లో 400 మీటర్ల లోతులో సొరంగంలో పేలుడు సంభవించింది.పేలుడుకు కారణం ఏమిటో వెంటనే తెలియరాలేదు.
ఆదివారం డంఘన్లో బొగ్గు గనిలో పేలుడు సంభవించినప్పుడు ఆరుగురు కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు.దీంతో వారు మరణించారు.సోమవారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. ఉత్తర ఇరాన్లోని ఆజాద్ షహర్ నగరంలో 2017వ సంవత్సరంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 43 మంది కార్మికులు మరణించారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









