ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు…ఆరుగురి మృతి
- September 04, 2023
టెహ్రాన్: ఇరాన్ దేశంలోని బొగ్గు గనిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.ఉత్తర ఇరాన్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది.ఉత్తర నగరమైన దమ్ఘన్లో 400 మీటర్ల లోతులో సొరంగంలో పేలుడు సంభవించింది.పేలుడుకు కారణం ఏమిటో వెంటనే తెలియరాలేదు.
ఆదివారం డంఘన్లో బొగ్గు గనిలో పేలుడు సంభవించినప్పుడు ఆరుగురు కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు.దీంతో వారు మరణించారు.సోమవారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. ఉత్తర ఇరాన్లోని ఆజాద్ షహర్ నగరంలో 2017వ సంవత్సరంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 43 మంది కార్మికులు మరణించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







