ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు…ఆరుగురి మృతి
- September 04, 2023
టెహ్రాన్: ఇరాన్ దేశంలోని బొగ్గు గనిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.ఉత్తర ఇరాన్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది.ఉత్తర నగరమైన దమ్ఘన్లో 400 మీటర్ల లోతులో సొరంగంలో పేలుడు సంభవించింది.పేలుడుకు కారణం ఏమిటో వెంటనే తెలియరాలేదు.
ఆదివారం డంఘన్లో బొగ్గు గనిలో పేలుడు సంభవించినప్పుడు ఆరుగురు కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు.దీంతో వారు మరణించారు.సోమవారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. ఉత్తర ఇరాన్లోని ఆజాద్ షహర్ నగరంలో 2017వ సంవత్సరంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 43 మంది కార్మికులు మరణించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







