ఫిలిప్పీన్స్ జాతీయుడి హత్య కేసు...ఆస్పత్రిలో ప్రవాస భారతీయుడు మృతి
- September 05, 2023
కువైట్: ఆదివారం ఉదయం ఫిలిప్పీన్స్ జాతీయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు కువైట్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఒమారియా ప్రాంతంలోని తన గదిలో ఫిలిప్పీన్స్ స్నేహితుడిని చంపిన తర్వాత భారతీయ స్నేహితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫిలిప్పీన్స్ జాతీయుడిని హత్య చేసినట్లు అతనిపై అభియోగాలను భద్రతా అధికారులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









