సౌదీలో 11 మంది ఆసియన్లకు ఏడేళ్ల జైలుశిక్ష
- September 07, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఆర్థిక మోసం ఆరోపణలపై 11 మంది ఆసియా ప్రవాసులను అరెస్టు చేశారు. నిందితులు బాధితులతో కమ్యూనికేట్ చేయడానికి మెసేజులను పంపేవారని, వారి బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయమని అడిగే నెపంతో వారు వారి వ్యక్తిగత డేటాను పొందేవారని ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేవారని పోలీసులు తెలిపారు. నిందితుల కేసులను విచారించిన కోర్టు వారికిఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుశిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?







