సౌదీలో 11 మంది ఆసియన్లకు ఏడేళ్ల జైలుశిక్ష
- September 07, 2023రియాద్: సౌదీ అరేబియాలో ఆర్థిక మోసం ఆరోపణలపై 11 మంది ఆసియా ప్రవాసులను అరెస్టు చేశారు. నిందితులు బాధితులతో కమ్యూనికేట్ చేయడానికి మెసేజులను పంపేవారని, వారి బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయమని అడిగే నెపంతో వారు వారి వ్యక్తిగత డేటాను పొందేవారని ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేవారని పోలీసులు తెలిపారు. నిందితుల కేసులను విచారించిన కోర్టు వారికిఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుశిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు