సౌదీలో 11 మంది ఆసియన్లకు ఏడేళ్ల జైలుశిక్ష
- September 07, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఆర్థిక మోసం ఆరోపణలపై 11 మంది ఆసియా ప్రవాసులను అరెస్టు చేశారు. నిందితులు బాధితులతో కమ్యూనికేట్ చేయడానికి మెసేజులను పంపేవారని, వారి బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయమని అడిగే నెపంతో వారు వారి వ్యక్తిగత డేటాను పొందేవారని ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేవారని పోలీసులు తెలిపారు. నిందితుల కేసులను విచారించిన కోర్టు వారికిఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుశిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత







