G20 సమ్మిట్ కోసం భారత్ బయలుదేరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- September 09, 2023
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం భారత పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని నుండి వచ్చిన ఆహ్వానంతో న్యూఢిల్లీలో జరగనున్న G20 నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తన పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ఆసక్తి ఉన్న విషయాలతో సహా అనేక రకాల అంశాలను కవర్ చేసే చర్చలలో పాల్గొంటారు. దీనితోపాటు సౌదీ-ఇండియన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటన అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, భారతదేశంతో దాని సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే G20 వంటి ప్రపంచ ఫోరమ్లలో దాని చురుకైన ప్రాతినిధ్యం వహించనున్నారు.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







