G20 సమ్మిట్ కోసం భారత్ బయలుదేరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- September 09, 2023
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం భారత పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని నుండి వచ్చిన ఆహ్వానంతో న్యూఢిల్లీలో జరగనున్న G20 నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తన పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ఆసక్తి ఉన్న విషయాలతో సహా అనేక రకాల అంశాలను కవర్ చేసే చర్చలలో పాల్గొంటారు. దీనితోపాటు సౌదీ-ఇండియన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటన అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, భారతదేశంతో దాని సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే G20 వంటి ప్రపంచ ఫోరమ్లలో దాని చురుకైన ప్రాతినిధ్యం వహించనున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









