G20 సమ్మిట్: హెచ్‌హెచ్ సయ్యద్ అసద్‌కు స్వాగతం పలికిన భారత ప్రధాని మోదీ

- September 09, 2023 , by Maagulf
G20 సమ్మిట్: హెచ్‌హెచ్ సయ్యద్ అసద్‌కు స్వాగతం పలికిన భారత ప్రధాని మోదీ

మస్కట్: అంతర్జాతీయ సంబంధాలు, సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి, సుల్తాన్ ప్రత్యేక ప్రతినిధి హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ న్యూఢిల్లీలోని 18వ జి20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన 18వ G20 సమ్మిట్‌లో సుల్తానేట్ ప్రతినిధి బృందానికి సయ్యద్ అసద్‌ నాయకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com