ఆర్థిక మంత్రిత్వ శాఖ నెట్వర్క్ పై సైబర్ దాడి..!
- September 19, 2023
కువైట్: తమ నెట్వర్క్ పై సైబర్టాక్ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. భద్రత, రక్షణ ప్రోటోకాల్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు పేర్కొంది. ప్రమాదాన్ని గుర్తించిన నిపుణులు హార్డ్వేర్ పరికరాలను డిస్కనెక్ట్ చేసి వేరు చేసారని తెలిపింది. అయితే, ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ సాలరీ బదిలీ నెట్వర్క్ ప్రభావితం కాలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యాక్కు సంబంధించిన అప్డేట్ల కోసం మంత్రిత్వ శాఖ నేషనల్ సైబర్సెక్యూరిటీ సెంటర్తో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు