సుల్తాన్కు కృతజ్ఞతలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
- September 19, 2023
వాషింగ్టన్: ఖైదీల మార్పిడిని సులభతరం చేయడంలో కృషి చేసినందుకు గాను సుల్తాన్ హైతం బిన్ తారిక్, ఖతార్ రాష్ట్ర ఎమిర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీలకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్యక్షుడు జో బిడెన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన తరువాత ఇరాన్ అధికారులు విడుదల చేసిన ఐదుగురు అమెరికన్ పౌరులు ఖతార్ చేరుకున్నారు. ఇరాన్ తో కుదిరిన ఒప్పందం మేరకు $6 బిలియన్ అమెరికా డాలర్లను ఖతార్లోని బ్యాంకులకు బదిలీ చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









