సుల్తాన్కు కృతజ్ఞతలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
- September 19, 2023
వాషింగ్టన్: ఖైదీల మార్పిడిని సులభతరం చేయడంలో కృషి చేసినందుకు గాను సుల్తాన్ హైతం బిన్ తారిక్, ఖతార్ రాష్ట్ర ఎమిర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీలకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్యక్షుడు జో బిడెన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన తరువాత ఇరాన్ అధికారులు విడుదల చేసిన ఐదుగురు అమెరికన్ పౌరులు ఖతార్ చేరుకున్నారు. ఇరాన్ తో కుదిరిన ఒప్పందం మేరకు $6 బిలియన్ అమెరికా డాలర్లను ఖతార్లోని బ్యాంకులకు బదిలీ చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







