నకిలీ పాస్పోర్ట్ల ఎంటరైన ఆసియా జంటకు జైలుశిక్ష
- September 19, 2023
బహ్రెయిన్: నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి బహ్రెయిన్లోకి ప్రవేశించినందుకు ఒక ఆసియా జంటకు ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, బహిష్కరణ విధించబడింది. నిందితులు మలేషియా నుండి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లతో యూఏఈకి వచ్చారు. అవి వాస్తవానికి వారివి కావు.
కోర్టు ఫైల్స్ ప్రకారం, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికంగా పాస్పోర్ట్లు స్టాంప్ చేయబడ్డాయి. ఇద్దరు నిందితులు రాజ్యంలోకి ప్రవేశించారు. మూడు రోజుల తర్వాత అవే పాస్పోర్ట్లను ఉపయోగించి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి, విమానాశ్రయ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించడంతో అసల విషయం బయటికొచ్చింది. తమ దేశ పాస్పోర్ట్ లతో ప్రమాదం ఉంటుందని విన్నందున, బహ్రెయిన్లోకి ప్రవేశించడానికి ఇతరుల పాస్ పోర్టులను ఉపయోగించినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!
- ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- దుబాయ్ సర్జన్ క్రెడిట్ కార్డ్ హ్యాక్..Dh120,000 ఖాళీ..!!