నకిలీ పాస్పోర్ట్ల ఎంటరైన ఆసియా జంటకు జైలుశిక్ష
- September 19, 2023
బహ్రెయిన్: నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి బహ్రెయిన్లోకి ప్రవేశించినందుకు ఒక ఆసియా జంటకు ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, బహిష్కరణ విధించబడింది. నిందితులు మలేషియా నుండి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లతో యూఏఈకి వచ్చారు. అవి వాస్తవానికి వారివి కావు.
కోర్టు ఫైల్స్ ప్రకారం, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికంగా పాస్పోర్ట్లు స్టాంప్ చేయబడ్డాయి. ఇద్దరు నిందితులు రాజ్యంలోకి ప్రవేశించారు. మూడు రోజుల తర్వాత అవే పాస్పోర్ట్లను ఉపయోగించి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి, విమానాశ్రయ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించడంతో అసల విషయం బయటికొచ్చింది. తమ దేశ పాస్పోర్ట్ లతో ప్రమాదం ఉంటుందని విన్నందున, బహ్రెయిన్లోకి ప్రవేశించడానికి ఇతరుల పాస్ పోర్టులను ఉపయోగించినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









