మక్కా, మదీనాలలో 100కి పైగా చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
- September 20, 2023
మక్కా: మక్కా, మదీనాలలో 100 కంటే ఎక్కువ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సౌదీ హజ్చ ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ఆవిష్కరించారు. మంత్రిత్వ శాఖ, అనేక ఏజెన్సీల భాగస్వాములతో సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. హజ్ మరియు ఉమ్రా యాత్రికుల అనుభవాలను మెరుగుపరచడానికి డోయోఫ్ ఆఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. సోమవారం మక్కాలోని హీరా కల్చరల్ నైబర్హుడ్లో "పార్టనర్స్" అనే కార్యక్రమంలో అల్-రబియా పాల్గొని ప్రసంగించారు. మక్కాలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడానికి టిక్కెట్ల బుకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







