వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సు ప్రారంభం
- September 23, 2023
తెలంగాణ: వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సును స్థానిక బస్టాండ్ లో శుక్రవారం రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.డిపో మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వేములవాడ నుంచి డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 04:30 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాత్రి 09:00 గంటలకు చేరుకుంటుందన్నారు.మళ్లీ మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వేములవాడకు 10:00 గంటలకు చేరుకుంటుందని వివరించారు.ఒక్కరికి టికెట్ రూ.500 ఉంటుందని తెలిపారు.ఎస్బిఐ వర్జీలాల్,రామచందర్,సత్యనారాయణ,రాం రెడ్డి,శిరీష,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరో వారం పాటు ఈ బస్సు సౌకర్యం చూసి బస్సు బయల్దేరే సమయం మారుస్తామని TSRTC అధికారి పి.జీవన్ ప్రసాద్ మాగల్ఫ్ కు తెలిపారు.


తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







