వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సు ప్రారంభం
- September 23, 2023
తెలంగాణ: వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సును స్థానిక బస్టాండ్ లో శుక్రవారం రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.డిపో మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వేములవాడ నుంచి డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 04:30 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాత్రి 09:00 గంటలకు చేరుకుంటుందన్నారు.మళ్లీ మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వేములవాడకు 10:00 గంటలకు చేరుకుంటుందని వివరించారు.ఒక్కరికి టికెట్ రూ.500 ఉంటుందని తెలిపారు.ఎస్బిఐ వర్జీలాల్,రామచందర్,సత్యనారాయణ,రాం రెడ్డి,శిరీష,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరో వారం పాటు ఈ బస్సు సౌకర్యం చూసి బస్సు బయల్దేరే సమయం మారుస్తామని TSRTC అధికారి పి.జీవన్ ప్రసాద్ మాగల్ఫ్ కు తెలిపారు.


తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







