నాలుగు మిలియన్లకు పైగా ఫ్రాడ్.. ఖతార్లో 64 మంది అరెస్ట్
- September 26, 2023
దోహా: మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 64 మంది వ్యక్తులను ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అరెస్టు చేసింది.ఈ వ్యక్తులు పెట్టుబడి కంపెనీల వలె నటించి పలువురిని మోసం చేసి నిధులను సేకరించారని, ఇందుకు నకిలీ వ్యాపారాలు,కంపెనీలను స్థాపించారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న డబ్బు , మోసగాళ్ల ఫోటోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అరెస్టయిన వ్యక్తులను, జప్తు చేయబడిన వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









