నాలుగు మిలియన్లకు పైగా ఫ్రాడ్.. ఖతార్లో 64 మంది అరెస్ట్
- September 26, 2023
దోహా: మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 64 మంది వ్యక్తులను ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అరెస్టు చేసింది.ఈ వ్యక్తులు పెట్టుబడి కంపెనీల వలె నటించి పలువురిని మోసం చేసి నిధులను సేకరించారని, ఇందుకు నకిలీ వ్యాపారాలు,కంపెనీలను స్థాపించారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న డబ్బు , మోసగాళ్ల ఫోటోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అరెస్టయిన వ్యక్తులను, జప్తు చేయబడిన వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







