నాలుగు మిలియన్లకు పైగా ఫ్రాడ్.. ఖతార్లో 64 మంది అరెస్ట్
- September 26, 2023
దోహా: మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 64 మంది వ్యక్తులను ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అరెస్టు చేసింది.ఈ వ్యక్తులు పెట్టుబడి కంపెనీల వలె నటించి పలువురిని మోసం చేసి నిధులను సేకరించారని, ఇందుకు నకిలీ వ్యాపారాలు,కంపెనీలను స్థాపించారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న డబ్బు , మోసగాళ్ల ఫోటోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అరెస్టయిన వ్యక్తులను, జప్తు చేయబడిన వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







