నాలుగు మిలియన్లకు పైగా ఫ్రాడ్.. ఖతార్లో 64 మంది అరెస్ట్
- September 26, 2023
దోహా: మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 64 మంది వ్యక్తులను ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అరెస్టు చేసింది.ఈ వ్యక్తులు పెట్టుబడి కంపెనీల వలె నటించి పలువురిని మోసం చేసి నిధులను సేకరించారని, ఇందుకు నకిలీ వ్యాపారాలు,కంపెనీలను స్థాపించారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న డబ్బు , మోసగాళ్ల ఫోటోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అరెస్టయిన వ్యక్తులను, జప్తు చేయబడిన వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







