ఐఫోన్-15 900 KDకి సేల్.. దుకాణం పై కేసు నమోదు
- September 26, 2023
కువైట్: కువైట్లోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణం తన అధికారిక లాంచ్కు ముందు వినియోగదారులకు అధిక ధరకు ఐఫోన్ 15ని విక్రయించడానికి చేసిన ప్రయత్నాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య నియంత్రణ విభాగం గుర్తించింది. అధికారుల కథనం ప్రకారం.. దుకాణం ఐఫోన్ 15ను 900 దీనార్ల విలువతో విక్రయిస్తోంది. స్థానిక మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి ముందు దానిని కొనుగోలు చేయాలనే ప్రజల కోరికను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించింది. నిజానికి కువైట్ లో ఐఫోన్-15 ధర 460 దినార్లు మాత్రమే. చట్టవిరుద్ధంగా వస్తువుల ధరలను పెంచి అమ్మితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్