డ్రగ్స్తో పట్టుబడ్డ 8 మంది యూత్
- May 20, 2016
8 మంది యువతీ యువకులు 398 బ్యాగ్లలో 'స్పైస్' డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డ ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మరో మరుగ్గురు కాలేజీ విద్యార్థినులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా 21 నుంచి 28 ఏళ్ళ వయసువారే. 125,000 దిర్హామ్ల విలువైన డ్రగ్స్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు. జిసిసి నేషనల్, ఓ అరబ్ వ్యక్తి, ముగ్గురు విజిటింగ్ యూరోపియన్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ముందస్తు సమాచారంతో పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. డ్రగ్స్ని వేరొకరికి అమ్ముతుండగా సమయం చూసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పేస్, స్పైస్ మరియు కె2లను నిషేధిత డ్రగ్స్గా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









