3000కు పైగా నకిలీ గూడ్స్.. దుకాణం సీజ్
- September 26, 2023
కువైట్: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నకిలీ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాన్ని సీజ్ చేసింది. బూట్లు, బ్యాగులు, బట్టలు మరియు ఉపకరణాలతో సహా అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 3,000 కంటే ఎక్కువ నకిలీ వస్తువులను దుకాణంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కమర్షియల్ కంట్రోల్ ఎమర్జెన్సీ టీమ్ పర్యవేక్షణ, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అధికారులు కార్యాలయంపై దాడి చేశారు. దుకాణాన్ని మూసివేసి చట్టపరమైన ప్రక్రియలను చేపట్టారు.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









