అక్టోబర్ 1నుంచి యూఏఈకి సేవలు పునఃప్రారంభం
- September 26, 2023
మస్కట్: ఒమన్ జాతీయ రవాణా సంస్థ Mwasalat మంగళవారం యూఏఈకి తన సేవలను పునర్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుండి అల్ ఐన్ మీదుగా అబుధాబికి అక్టోబర్ 1 నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్లో సమాచారాన్ని వెల్లడించింది. వన్-వే ట్రిప్కు టిక్కెట్కు ప్రారంభ ఆఫర్ OMR11.5 అని, ప్రయాణీకులు 23 కిలోల లగేజీతో పాటు 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీని అనుమతించనున్నట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో Mwasalat యూఏఈకి తన సేవలను నిలిపివేసింది. దుబాయ్కి సేవ ఇంకా ప్రారంభం కానప్పటికీ, అల్ ఐన్ ద్వారా అబుధాబికి కొత్త మార్గం అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









