అక్టోబర్ 1నుంచి యూఏఈకి సేవలు పునఃప్రారంభం
- September 26, 2023
మస్కట్: ఒమన్ జాతీయ రవాణా సంస్థ Mwasalat మంగళవారం యూఏఈకి తన సేవలను పునర్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుండి అల్ ఐన్ మీదుగా అబుధాబికి అక్టోబర్ 1 నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్లో సమాచారాన్ని వెల్లడించింది. వన్-వే ట్రిప్కు టిక్కెట్కు ప్రారంభ ఆఫర్ OMR11.5 అని, ప్రయాణీకులు 23 కిలోల లగేజీతో పాటు 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీని అనుమతించనున్నట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో Mwasalat యూఏఈకి తన సేవలను నిలిపివేసింది. దుబాయ్కి సేవ ఇంకా ప్రారంభం కానప్పటికీ, అల్ ఐన్ ద్వారా అబుధాబికి కొత్త మార్గం అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







