ఖతార్ లో 99వేల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
- September 28, 2023
దోహా: 2022-2023 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల కంటిచూపును పరీక్షించారు. ఈ మేరకు వార్షిక సమగ్ర సర్వే ఫలితాలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021-2022 విద్యా సంవత్సరంలో 14% ఉన్న పాఠశాల విద్యార్థులలో 10% మంది తీవ్రమైన బలహీనతతో (6/6 కంటే తక్కువ) ఉన్నట్లు సర్వేలో తేలిందని మంత్రిత్వ శాఖ వివరించింది. ఖతార్ లోని 330 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 99,370 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH)లోని నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రివెంటివ్ ప్రోగ్రామ్స్ విభాగం డైరెక్టర్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ తెలిపారు. దృష్టి లోపం, కంటి కంటి సమస్యలను ముందుగానే గుర్తించడం కోసమ ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థుల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరియు పాఠశాల సంఘంలో సహాయక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ఉద్దేశించిన ప్రజారోగ్య వ్యూహంలో ఈ సర్వే భాగం అన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







