'పుష్కరార్చన' పుస్తకావిష్కరణ
- May 21, 2016
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కృష్ణ పుష్కరాలు 2016 పుస్తకాన్ని దుబాయ్ వాస్తవ్యులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శుక్రవారం భద్రాచలం లో విడుదల చేసారు.కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎస్.టీ.జీ శ్రీ మన్నారాయణా చార్యులు,తహసిల్దారు రామకృష్ణ పుస్తకావిష్కరణ చేసారు.


తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







