ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సౌదీ అథ్లెట్ యూసఫ్
- October 02, 2023
హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో సౌదీ రన్నర్ యూసఫ్ మస్రాహి పురుషుల 400 మీటర్ల రేసులో 45.55 సెకన్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సౌదీ అరేబియాకు తొలి బంగారు పతకాన్ని అందించాడు. అతను బహ్రెయిన్కు చెందిన యూసఫ్ అల్-అబ్బాస్, జపాన్కు చెందిన కాంటారో సాటో నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఇంచియాన్లో స్వర్ణం గెలిచింది సౌదీ అరేబియా. ఈ సందర్భంగా మస్రాహి మాట్లాడుతూ.. "నేను ఈ విజయాన్ని సౌదీలందరికీ అంకితం చేస్తున్నాను. నా తల్లి, కెప్టెన్ హమ్దాన్ అల్-బిషికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







